farmers march

    చర్చలు విఫలమైతే 8న భారత్ బంద్ : రైతు సంఘాలు

    December 5, 2020 / 04:39 AM IST

    Farmer leaders call for Bharat Bandh on December 8 if demands not met : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన భారత్‌ బంద్‌ పిలుపు నిచ్చారు రైతు సంఘ నాయకుడు హర్వీదర్‌ సింగ్‌ లడ్క్‌వాల�

10TV Telugu News