FIRST State

    మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం…కేంద్రం పరీక్ష ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు

    August 21, 2020 / 10:01 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం…కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్�

    జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తొలి రాష్ట్రం

    May 25, 2020 / 01:49 PM IST

    హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని.. మరికొద్ది వారాలపాటు లాక్‌డౌన్ పొడిగించే నిర్ణయం తీసుకుంది. ఇంకో ఐదు వారాల పాటు పొడిగిస్తామని అధికార పార్టీ బీజేపీ నాయకులు జై రామ్ ఠాకూర్ ప్రకటించారు. జూన్ 30వరకూ హిమాచల్ ప్రదేశ

    RTC బస్సులు తిరుగుతున్నాయ్.. తొలి రాష్ట్రం అదే

    May 16, 2020 / 08:48 AM IST

    ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వారిని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నప్పుడు.. రాష్ట్రంలోని పలు జిల్లాల వ్యక్తులు ఒకచోటే ఆగిపోయిన వారిని కూడా గమ్యాలకు చేర్చాలనే ఉద్దేశ్యంతో బస్సు సర్వీసులు పునరుద్ధరించాం. లాక్‌డౌన్ నేపథ్యంలో రా�

10TV Telugu News