Government extends

    Telangana Night Curfew: మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడగించిన ప్రభుత్వం

    April 30, 2021 / 02:46 PM IST

    రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్‌ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

10TV Telugu News