Home » Gurudijhatia forest
మహిళా క్రికెటర్ మృతదేహం కలకలం రేగింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వెయిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం గురుడిఝాటియాలోని అడవిలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.