Home » heart attack
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. పేషెంట్ కు చికిత్స చేస్తుండగా గుండె పోటుతో డాక్టరు మృతి చెందాడు. పేషెంట్ కూడా మరణించారు.
తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటలలోపు మానవశరీరాన్ని ఉల్లాసంగా ఉంచే హార్మోన్స్ విడుదలవుతాయి. రాత్రి విధులు నిర్వహించే వారు ఆ సమయంలో నిద్రిస్తుండటం వల్ల ఈ హార్మోన్స్ విడుదలకు అవకాశం లేకుండా పోతుంది.
ప్రవచనాలు చెబుతూనే ఓ పీఠాధిపతి ప్రాణాలు వదిలారు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54)
ఆర్టీసీ డ్రైవర్ సమయస్పూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ అటాక్ వచ్చింది. అయినా నొప్పిని బరిస్తూ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను రక్షించాడు.
వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో బరువుగా, అసౌకర్యంగా, మంటగా అనిపించినా, కళ్లు తిరుగుతున్నా, గుండె దడ పెరిగినా ఆలోచించాల్సిందే...వ్యాయామాలు చేయటం నిలిపివేసి కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి.
46ఏళ్ల పునీత్, ఫిట్ నెస్ స్టార్ పునీత్.. గుండెపోటుతో చనిపోయాడు అంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. నిత్యం జిమ్ లో కసరత్తులు, రెగులర్ గా వ్యాయామం చేసే పునీత్ కు గుండెపోటు రావడం ఏంటని..
పునీత్ రాజ్ కుమార్ మృతికి అసలు కారణం ఏంటి? వర్కౌట్లు, వ్యాయామంపై ఉన్న ఇష్టమే ఆయన ప్రాణం తీసిందా?
ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు..
ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల కదలికలు లేక ఎముక పటుత్వమూ తగ్గుతుంది. సాధారణంగా నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తున్న కొద్దీ తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారై, వాటి సాంద్రత పెరుగుతుంది.
కిడ్నీల ఆరోగ్యానికి అరటి పండు నిజంగా చేసే మేలు అంతా ఇంతా కాదు. అలానే ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలు తగ్గించడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగ పడుతుంది.