Idian Markets

    ‘కంత్రీ’ డ్రాగన్.. చైనా వ్యాపారం మనతోనే.. దాడులూ మనపైనేనా..?

    June 25, 2020 / 02:59 PM IST

    చైనా వ్యాపారం చేసేది మనతోనే.. దాడులు కూడా మనపైనేనా..? చేస్తోంది డ్రాగన్.. ఇప్పుడు చైనా వైఖరి ఇలానే కనిపిస్తోంది. 2019 కేలండర్ ఇయర్‌ని చూస్తే.. నవంబర్ నెల వరకే చైనా భారత్ వాణిజ్యం 84.3 బిలియన్ డాలర్లకి చేరింది.. అంటే రూ. 6 లక్షల 375కోట్లు పైమాటే.. (63,75,61,32,15,000) ఇంత

10TV Telugu News