Home » Indian government
UPI Fraud : మీరు యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? ఇకపై రూ.2వేల కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే 4 గంటలు ఆలస్యంగా పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే.. యూపీఐతో సహా అన్ని డిజిటల్ పేమెంట్లకు ఈ నిబంధన వర్తించవచ్చునని నివేదిక పేర్కొంది.
భారతదేశంలో కొన్ని పర్టిక్యులర్ డిపార్ట్మెంట్లలో రెండోవ శనివారం సెలవు ఇస్తారు. సెలవుని ఆస్వాదించే వారిలో చాలామందికి ఎందుకు సెలవు ఇస్తారనే అవగాహన ఉండకపోవచ్చు. దీని వెనుక ఒక స్టోరీ ఉంది.
Common Charging Ports : దేశ మార్కెట్లో స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్ల్లో కామన్ ఛార్జింగ్ పోర్టు తప్పనిసరిచేసే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
TikTok-BGMI To India : రెండేళ్ల క్రితం భారత్లో షార్ట్ వీడియో యాప్ (TikTok)కు ఫుల్ క్రేజ్ ఉండేది. దేశంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్, పబ్జీ (బాటిల్ గ్రౌండ్స్ మొబైల్) యాప్లతో టక్కరి చైనా దొంగబుద్ధి చూపించడంతో ఆయా యాప్స్పై భారత్ నిషేధం విధించింది.
5G సేవలపై కేంద్రం కీలక నిర్ణయం
ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు వస్తుందనే దానిపై టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. తమ దేశంలో టెస్లా కార్ల తయారీ కేంద్రం పెట్టాలనిసైతం క�
తమలో ఎవరికి ఏమి జరిగినా.. ఆపరేషన్ గంగ అతిపెద్ద వైఫల్యం అవుతుందన్నారు. ఇదే తమ చివరి వీడియో అని విద్యార్థులు వెల్లడించారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుకు సాగుతున్నామని చెప్పారు.
రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యుక్రెయిన్లో ఉన్న భారతీయులు...
భారతదేశంలో నిషేధించిన చైనా యాప్లపై నిషేధాన్ని వెనక్కు తీసుకునే ప్రతిపాదనేమి లేదని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చైనా వందలాది యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది.
కరోనా కాలం నుంచే చైనాకు సంబంధించిన ప్రతీ విషయంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తుంది.