Indus River Water Treaty

    India Key Decision : సింధు నది జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం

    January 28, 2023 / 03:26 PM IST

    సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ కు భారత్ నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

10TV Telugu News