Home » Jr Ntr
ఒక్క గట్టి హిట్ పడితే చాలు.. ఆమాంతం రేట్ పెంచేస్తున్నారు స్టార్స్. మార్కెట్ లో వాళ్లకున్న సత్తాకు తగ్గట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూలు టైంలో బ్లాక్ బస్టర్ కొడితేనే ఆగరు..
ఈ ఏడాది సంక్రాంతి బోనాంజాగా.. భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, జనవరి 7న విడుదలై సంక్రాంతి బరిలో ఉండాల్సిన సినిమా..
జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ ‘సింహాద్రి’ మూవీ రేర్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..
తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో యంగ్ హీరో రాబోతున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఫ్యామిలీ..
రీజనల్, పాన్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ మధ్య బౌండరీస్ చెరిగిపోతున్నాయి. ఇప్పటికే సౌత్ నుంచి చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం టాప్ రీజనల్ స్టార్స్ బాలీవుడ్ కి..
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఎక్స్ పెక్ట్ చేయనివి జరిగిపోతుంటాయి. 2020 నుంచి ప్యాన్ ఇండియా స్టార్స్ అవుదామనుకున్నారు ఇద్దరు టాలీవుడ్ హీరోస్. కానీ అనుకోకుండా మరొకరు సెట్టయ్యారు.
ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ తో ఎంత కాదనుకున్నా ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆరే అంటున్నారు ఫాన్స్. మూడేళ్లుగా ట్రిపుల్ఆర్ కోసం కమిటెడ్ గా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు నష్టనివారణా చర్యలు..
అదిగో బొమ్మ.. ఇదిగో రిలీజ్ అంటూ.. మూడేళ్ల పాటు ఊరించిన ఆర్ఆర్ఆర్.. తీరా ముహూర్తం నాటికి రిలీజ్ అవ్వకుండా సైడైపోయింది. పాన్ ఇండియా లెవల్లో పీక్స్ లో ప్రమోషన్లు చేసిన ఈ స్టార్..
జనవరి 7 రిలీజ్ అనగానే.. ఆ డేట్ లాక్ చేసుకోడానికి మిగిలిన వారు భయపడ్డారు. ట్రిపుల్ ఆర్ తో పోటీ ఎందుకని వెనుకడుగు వేశారు. తీరాచూస్తే.. సారీ చెప్పి సైలెంట్ గా రాజమౌళి తప్పుకున్నారు.
ఇలా సినిమా స్టార్ట్ చేసిన అక్షరాలా వెయ్యి రోజులు. ఏదో సంవత్సరంలో సినిమా చేసేద్దామనుకున్న రాజమౌళి మొత్తానికి రెండున్నర సంవత్సరాలు టైమ్ తీసుకుని ట్రిపుల్ ఆర్ ని చెక్కి చెక్కి..