Home » latest news
పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్పై ప్రెషర్ పెరిగిపోతోంది. తాజాగా అగ్రరాజ్యం పాక్కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శి ఖురే�
పుల్వామా తరహాలో మరిన్ని దాడులు చేయడానికి జైషే, హిజ్బుల్ ఉగ్రవాదుల సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఐబీ హెచ్చరికలతో కేంద్రం రెస్పాండ్ అయ్యింది. ఈ మేరకు సైన్యానికి పలు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంద
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురస్తున్నాయి. దీని ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్, ఎడపల్లి మండలాల్లో భారీ ఈదు�
హైదరాబాద్ : రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. జులై 4, 5వ తేదీల్లో జెడ్పీలు, ఎంపీపీల ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రెవెన్యూ జి�
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రస్తవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్లస్లు మైనస్లు లెక్కలు వేసుకుంటున్నాయి. టికెట్ కోసం ఆశిస్తున్న నేతలు వివిధ పార్టీల్లోకి జంప్ అయ�