Home » lord krishna
రామజన్మభూమికి కోసం ఉద్యమాలు జరిగినట్లుగా..ఉత్తరప్రదేశ్ లోని మథుర శ్రీకృష్ణ జన్మస్థానం వివాదంలోనూ జరుగుతుందా..? అసలీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న ఆసక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. అసలు మథుర గురించి చరిత్ర ఏం చెప్తోంది.. పిటిషన�
ద్వారకా జిల్లాలోని దేవభూమి ద్వారకా కారిడార్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభ�
ఆడబిడ్డను కన్న ప్రతీ తండ్రీకి తన కూతురుకి ఏదోక రోజు పెళ్లి చేయాలనుకుంటాడు. అల్లుడు కూతురుని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కంటతడి పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు. ఇదీ ప్రతీ తండ్రీ ఆశపడేదే. అలా ఓ తండ్రి తన కూతురుకి సాక్షాత్తు శ్రీకృష్ణుడిత�
’జిహాద్’ఖురాన్లోనే కాదు భగవద్గీతలోనూ ఉంది .. శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్ గురించి బోధించాడు’ అంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయనాయకుడని... మేమంతా ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నామని చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ అన్నారు.
మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. శ్రీ కృష్ణుడు ప్రతి రోజూ తన
కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. దీపావళి వెళ్లిన రెండు రోజులకు వచ్చే విదియ నాడు భగినీ హస్త భోజనం జరుపుకుంటారు.
నాగపంచమిరోజున పాముల నివాసస్ధానాలైన పుట్టలకు పూజలు చేస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం నిర్వహిస్తారు.
శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వత్రాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు చేస్తారు.
దేశమంతటా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా రోజూ రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం(ఏప్రిల్ 20,2021) ఉదయం నుంచి బుధవారం(ఏప్రిల్ 21,2021) ఉదయం వరకు గడిచిన 24 గం�