Home » Maruti Suzuki
దేశీయ కార్ల తయారీలో టాప్ సెల్లర్ మారుతి సుజుకీ కారు సబ్ స్ర్కిప్షన్ ప్రొగ్రామ్ ప్రారంభించింది. ప్రత్యేకించి హైదరాబాద్, పుణెలోని వినియోగదారుల కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ కొత్త కార్ల చందా కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. మారుతి సు
వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆటో ఎక్స్ పో 2020 ( Auto Expo 2020) ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యింది. ప్రముఖ కార్ల కంపెనీలు తమ కొత్త కార్లను ఆవిష్కరిస్తున్నాయి. కార్లతో పాటు అదిరిపోయే బైక్ లు, స్కూటర్లను కూడా వాహాన త
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 63,493 యూనిట్ల పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేసింది. సియాజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్6 మోడళ్లలో మోటార్ జనరేటర్ యూనిట్ను సరిచేయటం కోసం వీటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు సంస్ధ ఒక ప్రకటనలో తెలిపింద�
దేశీయ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకీ నుంచి మరో కొత్త మినీ (మైక్రో) SUV కారు ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. అదే.. S-Presso మోడల్ కారు. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలుగా నిర్ణయించారు. ఎంట్రీ సిగ్మంట్ మార్కెట్లో మారుతీ సుజుకీ ఆల్టోను ఈ కొత్త మోడల్ కారు టా
కార్ల ధరలు దిగొచ్చాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరలను తగ్గించింది. ఎంపిక చేసిన కారు మోడల్స్ ధరలపై (ఎక్స్-షోరూంతో కలిపి) రూ.5వేల వరకు ధర తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది.
ఆటోమొబైల్ రంగం సంక్షోభానికి కారణం యువత ోలా,ఊబర్ వంటీ ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే అంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. నిర్మలా వ్�
ప్రముఖ వాహన తయారీదారు మారుతీ సుజికీ సంస్థ తన వాహన ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సమయంలో మారుతీ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. దీంతో గురుగ్రామ్, మానేసర్ ప్లాంట్లలో ఈనెల 7వ, 9వ తేదీన రెండు
ఇండియన్ ఆటోమోటీవ్ ఇండస్ట్ట్రీలో సరికొత్త సంచలనం. ఇటీవల కాలంలో ఆటో మొబైల్ పరిశ్రమలో ఇదొక బిగ్ అనౌన్స్ మెంట్. ప్రముఖ ఆటోమొబైల్ మేకర్ మారుతి సుజుకీ తమ డీజిల్ కార్ల సేల్స్ ను నిలిపివేయనుంది.
సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువైన మారుతీ ఓమ్ని వ్యాన్ ఇకపై కనుమరుగు కానుంది.