Home » mentor ms dhoni
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ టీమిండియాకు మెంటార్ గా వ్యవహరిస్తున్నందుకు పైసా కూడా తీసుకోవడం లేదని అన్నారు.