MISA

    ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలు!

    May 7, 2020 / 03:06 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి �

10TV Telugu News