Mumbai

    ఢిల్లీ 5స్టార్ హోటళ్లో ఈవెంట్ మేనేజర్‌పై రేప్

    November 23, 2020 / 04:15 PM IST

    Delhi:ముంబైకు చెందిన ఈవెంట్ మేనేజర్‌ ఢిల్లీలోని 5స్టార్ హోటల్ లో రేప్ కు గురైంది. నవంబర్ 21న జరిగిన ఘటనలో ఇద్దరు ఢాబా ఓనర్లను పోలీసులు అరెస్టు చేశారు. మిక్కీ మెహతా (57), నవీన్ ద్వార్ (46)లు ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, సాకేత్ ప్రాంతాలలో ఉంటున్నారు. ఆ రెస్టార

    ముంబైలో భారీ పవర్ కట్.. ఇది హ్యాకర్ల పనేనంట!

    November 21, 2020 / 01:25 PM IST

    Mumbai’s massive power cut : ముంబైలో భారీ కరెంట్ కట్ నగరమంతా ఉలిక్కిపడింది. ఒక రోజుంతా కరెంట్ పోయింది. ఎప్పటిలానే పోయి ఉంటుందిలే అనుకున్నారంతా.. కానీ, కరెంట్ కట్ వెనుక హ్యాకర్ల హస్తం ఉందని తెలిసి అంతా షాకయ్యారు. అక్టోబర్ 12న దాదాపు ముంబైలో రోజుంతా కరెంట్ లేదు. ద

    డిసెంబర్ 31 దాకా ముంబై లో స్కూళ్లకు సెలవు

    November 20, 2020 / 04:50 PM IST

    Schools in Mumbai to remain closed till Decmber 31 : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోరనా కేసులు పెరుగుతున్నందున డిసెంబర్ 31వ తేదీ వరకు పాఠశాలలను మూసి వేయనున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలను డిసెంబర్ 31వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు ముంబై మేయర్ కి

    మహిళానిర్మాత పెద్దమనస్సు: 42వేల లీటర్ల చనుబాలు దానం చేసి..60 మంది పసికందుల ఆకలి తీర్చిన అమ్మ

    November 19, 2020 / 02:57 PM IST

    Mumbai mother donates 42 litres breast milk : శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానం. రోగనిరోధక శక్తిని పెంచే అమ్మపాలు బిడ్డకు చాలా చాలా అవసరం. అమ్మపాలుతాగిన పిల్లలకు ఎటువంటి వ్యాధులు త్వరగారావని నిపుణులు చెబుతుంటారు. కానీ బిడ్డల్ని ప్రసవించిన కొంతమంది తల్లులందరికి చనుబ�

    పెళ్లి కుదిరింది..పార్టీ ఇస్తాను హోటల్ కి రమ్మన్నాడు..బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం

    November 17, 2020 / 01:07 PM IST

    Mumbai hotel gang rape : స్నేహం అనే ముసుగులో జరిగే దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. స్నేహితుల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. స్నేహితులని నమ్మి వెళ్లితే అఘాయిత్యాలు..అత్యాచారాలు..హత్యలు జరుగుతున్న ఈ క్ర�

    ఫోన్ దొంగ అనుకున్నారు.. తర్వాత కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు

    November 14, 2020 / 08:45 PM IST

    Mumbai Police: ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోసం సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తంటాలు తెచ్చిపెట్టింది. బొరివిలిలో ఉండే స్వాతి సుభాష్ సారె అనే మహిళ రూ.6వేలకు ఫోన్ కొనింది. దానికి రిపైర్ల కోసం మరో రూ.1500ఖర్చు పెట్టింది. పనిచేస్తుందనే సంతోషంల�

    రంగంలోకి మరో సబ్ మెరైన్ :‘ INS వాగిర్ ’ను జాతికి అంకిత చేసిన భారత్

    November 13, 2020 / 03:40 PM IST

    Indian Navy Submarine INS Vagir Launched in Arabian Sea : భారత నావికా దళం శక్తి మరింత పెరిగింది. మరో సబ్ మెరైన్ నావికాదళం అమ్ముల పొదిలోకి చేరింది. ముంబైలోని డిఫెన్స్ షిప్ యార్డ్ లో తయారైన 5వ స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ ‘‘INS వాగిర్’’ జాతికి అంకితమైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారై

    బంగారం దాచిపెట్టాడని ఎయిర్‌పోర్టులో కృనాల్ పాండ్యాను ఆపేసిన అధికారులు

    November 12, 2020 / 08:52 PM IST

    Krunal Pandya: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వెళ్తున్న కృనాల్ నుంచి డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకి విలువైన వ�

    నిందితుడ్ని కాపాడేందుకు పోలీసుల కళ్లలో కారం కొట్టిన తల్లి

    November 11, 2020 / 09:23 PM IST

    Chilli Powder: నిందితుడ్ని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల కళ్లలో కారం కొట్టిందా తల్లి. కొడుకును కాపాడుకోవాలనే తాపత్రయంతో ముంబైలోని మాల్వాని ఏరియాలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని అరెస్టు చేసేందుకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అంబుజ్వాడీ ఏరియాకు వచ్చారు.

    ముంబాయిలో బైడెన్ బంధువులు!

    November 9, 2020 / 11:19 AM IST

    5 Bidens In Mumbai : అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికైన వేళ.. యావత్‌ ప్రపంచం ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటోంది. జో బైడెన్‌కు భారత్‌తో అనుబంధం ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా..�

10TV Telugu News