Home » Nagari Tension
చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇంటి ముందు ఆందోళన చేసిన టీడీపీ మహిళా నేతలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ కు టీడీపీ, వైసీపీ నేతలు భారీగా చేరుకున్నారు. మంత్రి రోజా ఇంట�