Home » Nara Lokesh
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర రెండోరోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం నియోజకవర్గంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ నుంచి ప్రారంభమైన యాత్ర.. బెగ్గిలిపల్లె, పలు ప్రాంతాల్లో సాగిం�
నిన్న నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో స్పృహ తప్పి పడి పోయిన తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్య బృందం. తారకరత్నని చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు హాస్పిటల్ కి బయలుదేరనున్నారు
Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 11.03 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత�
చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? అని మంత్రి రోజాను ప్రశ్నించారు నారా లోకేశ్. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు.
నటుడు తారకరత్న ప్రస్తుతం కుప్పంలో ఆసుపత్రిలో ICU లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కి గురయ్యి, తోపులాట వల్ల...........
లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో శ్రీవరదరాజస్వామి ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.03 గంటలకు లో
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్ర ఇవాళ ఉదయం 11.03 గంటలకు ప్రారంభమవుతుంది. కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద పాదయాత్ర తొలి అడుగు పడనుంది. సాయంత్రం 3గంటల సమయంలో కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహి�
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్రను చేయబోతున్నారు. రేపు (శుక్రవారం) ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడుతుంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగుతుంది.
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి ‘యువగళం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాడు. కుప్పం నుండి ఈ పాదయాత్రను స్టార్ట్ చేసేందుకు నారా లోకేశ్ రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పాదయాత్రకు బయల్దేరే ముందు తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీ�