new planes

    Air India: మరో 200 విమానాలను కొనుగోలు చేయనున్న ఎయిరిండియా

    June 20, 2022 / 01:01 PM IST

    టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిరిండియా మరో 200కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వాటిల్లో 70శాతం విమానాలు సన్నని బాడీతో ఉండే ఎయిర్ క్రాఫ్ట్‌లను మాత్రమే తీసుకోవాలని ఏవియేషన్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

10TV Telugu News