new ports

    ఏపీలో మరో 4 కొత్త ఓడరేవులు

    March 11, 2020 / 01:47 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 4 ఓడరేవులు అందుబాటులోకి రానున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

10TV Telugu News