Home » new ports
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 4 ఓడరేవులు అందుబాటులోకి రానున్నాయి. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులను నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.