pasra villege

    శని, ఆదివారాల్లో మేడారం వెళ్లే భక్తులకు సూచన

    January 25, 2020 / 05:20 AM IST

    ములుగు జిల్లామేడారంలో ఫిబ్రవరి 5 నుంచి జరిగే సమ్మక్క సారలక్క జాతర  కోసం  ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 90ల శాతం పనులు పూర్తయ్యాయి.  మేడారం వెళ్లే భక్తులకు అధికారులు ముఖ్య సూచన చేశారు. శనివారం, ఆదివారం (జనవరి 25,26 తేదీల్లో) రెండు రో�

10TV Telugu News