Home » PG College students
సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద పీజీ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ హాస్టల్ను మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.