Home » Posani Krishna Murali
రామారావు గురించి తెలియని వాడెవడైనా ఉన్నాడా ఇక్కడ..
అవార్డులపై మాటల మంటలు
ఉత్తమ గుండా, రౌడీ అంటూ అశ్విని దత్త్, ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు పై ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఘాటుగా స్పందించాడు.
గత కొద్ది రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పోసాని కృష్ణ మురళీ నేడు ఉదయం హైదరాబాద్ AIG హాస్పిటల్ లో చేరారు. కరోనా సోకినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము (Goutham Reddy) వ్యతిరేకం కాదు. మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం లభిస్తుంది.
పోసాని కృష్ణ మురళి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినీ, రాజకీయ పరంగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి చేపట్టిన పోసాని ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో...
పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రచయితగా కెరీర్ ప్రారంభించి స్టార్ స్టేటస్ సంపాదించాడు. తాజాగా పోసానిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. గతంలో జనసేన అధినేత పవర�
నిన్నటి మీటింగ్ కి వీరంతా కలిసే వెళ్లారు. వీరిని చిరంజీవే పిలిచారు అని సమాచారం. కానీ వీరితో పాటు అక్కడ మీటింగ్ కి పోసాని కృష్ణ మురళి, అలీ, ఆర్ నారాయణ మూర్తి కూడా వచ్చారు...........
న్ని రోజులు కనపడని పోసాని ఇవాళ ఉదయం 'మా' ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చి మీడియాకి చిక్కారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలోనే పోసాని పోలింగ్ కేంద్రం వద్దకి వచ్చారు.
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా వేడుక నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన..