Home » Prachanda Tharunam Katinya Kavyam
అశోక్ రాజ్, శ్రష్టి, రితిక హీరోహీరోయిన్లుగా ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ అనే సినిమాను నేడు లాంచ్ చేశారు. ఈ సినిమాను బాల అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తుండగా, ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.