Home » prakasam ysrcp
Balineni Srinivasa Reddy: రాజీమానా అనంతరం తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ పిలిచినా.. స్పందించని బాలినేని గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇవాళ సీఎం జగన్ ని కలిశారు. ఆయనతో కీలక భేటీ అయ్యారు.