Ramachandrapuram forest

    Chittoor : చిత్తూరు జిల్లాలో దంపతుల మృతదేహాలు లభ్యం

    August 2, 2021 / 10:50 AM IST

    ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో దంపతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రామచంద్రపురం మండలం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

10TV Telugu News