Rayalaseema Tour

    రాయలసీమలో పవన్ కళ్యాణ్: రైతు సమస్యలపై మాట్లాడేందుకే!

    December 1, 2019 / 10:41 AM IST

    రాయల సీమ రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే, కడప జిల్లా రైతా�

10TV Telugu News