Home » Redmi note pro
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లలోకి వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎ20 సిరీస్ ను శుక్రవారం రిలీజ్ చేసింది. వచ్చే వారం నుంచి దేశ మొబైల్ మార్కెట్లలో శాంసంగ్ ఎ20 డివైజ్ అందుబాటులోకి రానుంది.