Home » Rs 25 lakh ex-gratia
అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
రాకేశ్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.