Rs 72.50 lakh

    కర్నూలు జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. రూ.72.50 లక్షలు సీజ్

    March 2, 2021 / 09:35 PM IST

    Rs 72.50 lakh seized : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద రూ.72.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఈ నగదు దొరికింది. అయితే నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంత

10TV Telugu News