rytu bandhu

    Rythu Bandhu : పోస్టాఫీసుల్లో రైతుబంధు నగదు

    June 20, 2021 / 09:41 AM IST

    తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక భరోసా అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు పధకం నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ పధకం కింద రైతులకు రూ. 5000 పెట్టుబడి మద్దతు అందుతుంది.

10TV Telugu News