Shramik Special

    60 లక్షల మందిని సొంత ప్రాంతాలకు పంపించాము :  రైల్వే శాఖ

    June 9, 2020 / 02:04 PM IST

    కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని  వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 60 లక్షల మందిని  ప్రత్యేక రైళ్ల ద్వారా  వారి వారి స్వస్ధలాలకు పంపించామని రైల్వే శాఖ ప్రకటించింది.  ఇందుకోసం  మే 1 వ తేదీ నుంచి 4,347 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపి

    శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు

    May 11, 2020 / 08:42 AM IST

    కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చే�

10TV Telugu News