Home » Shramik Special
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 60 లక్షల మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా వారి వారి స్వస్ధలాలకు పంపించామని రైల్వే శాఖ ప్రకటించింది. ఇందుకోసం మే 1 వ తేదీ నుంచి 4,347 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపి
కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ వాళ్లను స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చే�