Home » Smartphones to 1.35 crore women
రాజస్థాన్ లోని 1.35 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన’ కింద ఈ స్మార్ట్ ఫోన్లను అందించనుంది. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా ఈ పథకాన్న�