Home » social media
పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫోకస్ అవుతున్నారు మన టాలీవుడ్ స్టార్స్... దీంతో డిజిటల్ ప్లాట్ ఫాం పై వాళ్ల స్టామినా అల్టిమేట్ అనిపించుకుంటోంది. రీసెంట్గా సోషల్ మీడియా పాపులారిటీ..
నిన్న రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద సోషల్ మీడియా స్టార్, నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్
నిన్న అల్లు శిరీష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 'ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తిజీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకనుకుంటున్నారా? అది రాను
విడుదలకు రెండు నెలలే ఉన్న ట్రిపుల్ ఆర్.. ప్రమోషన్ల విషయంలో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ క్లాసిక్ మూవీకి సంబందించి మాస్ సాంగ్ తో ప్రమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు రాజమౌళి.
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఒకవేళ కివీస్ గెలిస్తే అది నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉండగా.. అఫ్ఘాన్ గెలిస్తే ఆ జట్టుతో పాటు భారత్ కూ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కివీస్ పై అప్ఘానిస్తాన్ గెలవాలని భారత అభిమానులు.
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును విచారిస్తున్న సీబీఐపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంపై హైకోర్టు ధర్మాసనం ఈరోజు అత్యవసరంగా..
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతనిపై నమోదైన చీటింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇటీవల రజినీకాంత్ కూతురు సౌందర్య కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని రిలీజ్ చేసింది. చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన కూతురు సౌందర్య ప్రారంభించిన
బాలీవుడ్ మోస్ట్ హ్యాపియెస్ట్, క్యూటెస్ట్, హాటెస్ట్ కపుల్ రణవీర్, దీపికా. ఈ ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లు పెళ్లి చేసుకుని రెండేళ్లు దాటినా.. నిన్నో, మొన్నో డేటింగ్ స్టార్ట్..