Home » srilanka tour
శ్రీలంక పర్యటన ముగిసినా టీమిండియాను కరోనా వదిలిపెట్టడం లేదు. మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా సోకింది.
భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్డక్ వడ్డించారు.