Home » statue of MGR
తమిళనాడులో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ శాలువా వేయడం తీవ్ర కలలం రేపుతోంది. మదురైలోని మద్రాసు హైకోర్టు బెంచ్ సమీపంలో ఉన్న ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ శాలువా వేశారు.