TDP MLA Payyavula Keshav

    Payyavula Keshav: టీడీపీ నేత పయ్యావులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

    July 11, 2022 / 12:44 PM IST

    టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జ

10TV Telugu News