Home » Telangana woman
ముసుగుదొంగ ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇనుపరాడ్తో ఆమెపై దాడికి దిగాడు. ధైర్య సాహసాలతో అతనిని ఎదుర్కుని తన ప్రాణాలు కాపాడుకుంది ఆమె. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అమెరికాలో తెలంగాణకు చెందిన వ్యక్తి చనిపోయింది. మహబూబాబాద్ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అనుమానస్పద మృతిచెందింది. తొర్రూరు మండలంలోని చింతలపల్లిలో నివాసం ఉంటున్న సెగ్గెం మహేందర్, విమలమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వ�