Home » Tension of paradigm port officials in fear of corona
విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. కరోనా కరాళ నృత్యం చేసిన చైనా దేశం నుంచి ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ షిప్ రావటంతో అధికారులు కలవరం చెందారు. చైనాకు చెందిన ‘ఫార్చూన్ హీరో’ షిప్ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్కి �