Tension of paradigm port officials in fear of corona

    విశాఖ సముద్ర తీరంలో చైనా షిప్ కలకలం!!

    March 6, 2020 / 05:36 AM IST

    విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. కరోనా కరాళ నృత్యం చేసిన చైనా దేశం నుంచి ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ షిప్ రావటంతో అధికారులు కలవరం చెందారు. చైనాకు చెందిన ‘ఫార్చూన్‌ హీరో’ షిప్‌ తీరానికి సమీపంలోకి రావడంతో పోర్ట్‌కి �

10TV Telugu News