The security

    71 రోజులు..121 మంది రుత్విక్కులు : దేశ భద్రత కోసం మహా యాగాలు

    August 30, 2019 / 02:46 AM IST

    దేశ భద్రత..సైన్య రక్షణ కోసం మహాయాగాలు నిర్వహించాలని శివకోటి శ్రీ మహాలక్ష్మీ శ్రీ పీఠం నిర్ణయం తీసుకుంది. ఈ పీఠం అనంతపురంలో ఉంది. దేశానికి ఉపద్రవాలు రాకుండా..ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..జపాలు..యాగాలు నిర్వహిస్తే బాగుంటుందని యోచించింది. ఈ

10TV Telugu News