Under-19 Cricket World Cup

    29 బంతుల్లో 42 పరుగులు…భారత్ విజయ కేతనం

    January 22, 2020 / 12:51 AM IST

    భారత 4.5 ఓవర్లలో (29 బంతుల్లో) వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (18 బంతుల్లో 29 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కుమార్‌ కుశాగ్ర (11 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి 29 బంతుల్లో ఆట ముగించారు.

10TV Telugu News