Home » Uttar Pradesh Government
ఉత్తరప్రదేశ్ కబడ్డీ క్రీడాకారులకు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు. దీంతో వారు ఇబ్బందిపడుతూ భోజనం చేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్ర దుమారానికి దారితీసింది.
దేశంలోనే తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆవుల చికిత్స కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ సర్వీసును ప్రారంభించనున్నారు.
Uttar Pradesh Full lockdown : కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం) రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (ఏప్రిల్ 30) రాత్రి నుంచి మే 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్ అమల్లో �
ఉత్తరప్రదేశ్ లోని కంటైన్మెంట్ జోన్ స్కూల్స్ కూడా రీ ఓపెన్ అవనున్నాయి. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ.. సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కరోనావ్యాప్తిని అడ్డుకోవాలని మార్చి నెలలో క్లాసులు ఆపేశారు. హెల్త్, శానిటైజేషన్, తప్పనిసరి ప్రొటో�
ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆ�
సాధారణంగా మనం పుస్తకాల్లోని పేజీలను, కరెన్సీ నోట్లను లెక్కపెట్టేటప్పుడు, ఫైళ్లను తిప్పటం కోసం నాలుకపై తడిని ఉపయోగించి తిప్పుతుంటాం. అలాంటి అలవాటుని మానివేయాలని ఉత్తరప్రదేశ్ లోని రాబరేలికి చెందిన ఛీప్ డెవలపమెంట్ ఆఫీసర్(CDO) అభిషేక్ గోయల్ �