Home » Uttar Pradesh Woman Drank Child Blood
పిల్లల పుడతారని మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మిన ఓ మహిళ.. పదేళ్ల చిన్నారిని బలి ఇచ్చింది. అంతకు ముందు బాలుడి రక్తాన్ని తాగి, ముఖానికి పూసుకుంది.