Home » Vadamalapeta Toll Plaza Staff
ఏపీ తమిళనాడు బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ ప్లాజా దగ్గర నిన్న జరిగిన ఘటనతో తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టోల్ ప్లాజా దగ్గర తమిళనాడు యువ న్యాయవాదులు ఓవర్ చేశారు. దీంతో వారిపై దాడి జరిగింద�