Home » Venkatesh
వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు ఉండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అంచనాలు నెలకొన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా నేడు ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతోంది. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోలవరకూ పవర్ ఫుల్ పోలీస్ రోల్స్ నే చూజ్ చేసుకుంటున్నారు.
సీనియర్ హీరోలకు వాళ్లకు తగ్గ హీరోయిన్స్ దొరకపట్టడానికి చాలానే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్స్. కానీ దొరకకపోవడంతో ఉన్న హీరోయిన్స్ లోనే ఎవరో ఒకర్ని వాళ్ళకి మ్యాచ్ చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాతో నాని తన 30వ చిత్రంతో క్రిస్మస్ బరిలో నిలవబోతున్నారు. అది కూడా ఒకే సెంటిమెంట్ స్టోరీతో..
వెంకటేష్, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సైంధవ్’. కాగా ఈ సినిమాలోకి శ్రద్ధ శ్రీనాధ్ ఎంట్రీ ఇచ్చింది.
స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ను స్టార్ట్ చేసింది.
స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెంగ్తీ షెడ్యూల్ను తాజాగా ముగించింది చిత్ర యూనిట్.
తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి 'ఏంటమ్మా..' అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు.