Home » Vikarabad. Crime
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కిరాతకంగా హత్య చేశాడు ఓ కొడుకు. జిల్లాలోని బంట్వారం మండలం, రోంపల్లి గ్రామంలో మస్తాన్(35) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి తన తల్లి మహబూబితో (58) ఘర్షణ పడ్డాడు. ఇరువురి