Vikarabad. Crime

    దారుణం : ఆవేశంలో కన్న తల్లినే…

    November 12, 2019 / 01:45 PM IST

    వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కిరాతకంగా హత్య చేశాడు ఓ కొడుకు. జిల్లాలోని బంట్వారం మండలం, రోంపల్లి గ్రామంలో మస్తాన్(35) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో సోమవారం రాత్రి తన తల్లి మహబూబితో (58) ఘర్షణ పడ్డాడు. ఇరువురి

10TV Telugu News