Home » viral news
సినిమా చూసి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెక్కివెక్కి ఏడ్చారు. తన పెంపుడు కుక్కను గుర్తుచేసుకొని కన్నీటి పర్యాంతమయ్యారు. మనిషి, కుక్క మధ్య బంధాన్ని తెరపై చూపుతూ జూన్ 10న కిరణ్రాజ్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి కొత్త చిత్రం ‘777 చార్లీ’ సినిమా ఐద�
తెలంగాణలోని పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పట్టణ ప్రగతి పేరుతో మురుగు కాల్వల్లో చెత్తను తొలగిస్తూ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
సముద్ర గర్భంలో భారీగా బంగారాన్ని కొలంబియా అధికారులు గుర్తించారు. దీని విలువ 17బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను తొలుత అధికారులు గుర్తించారు. ఈ నౌకట్లో తరలిస్తున్న బంగారం ప్రస్తుతం సముద్ర గ�
చిన్నారులు ఇంట్లో హోం వర్క్ చేసేటప్పుడు మారం చేస్తుంటారు. దీంతో తల్లిదండ్రులు వారిని బుజ్జగించి, భయపెట్టి హోం వర్క్ చేయిస్తుంటారు. మరీ వినకపోతే చిన్నచిన్న శిక్షలు విధిస్తారు. అయితే ఇక్కడ ఓ మాతృమూర్తి తన ఐదేళ్ల బిడ్డ హోం వర్క్ చేయలేదని కఠిన
పోలీసులు ఎద్దును అరెస్టు చేశారు. పన్నెండేళ్ల బాలుడిపై దాడి చేసినందుకు ఎద్దును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్టు చేసిన ఎద్దును స్టేషన్ లో కట్టేసి ఉంచారు. ఈ విచిత్ర అరెస్టు దక్షిణ సూడాన్ లో జరిగింది. అవుతో పాటు ఆవు యాజమానిని �
మనం ఇంట్లో వండిన అన్నం కొంచెం పలుకుగా ఉంటేనే తినడానికి ఇబ్బందిపడతాం. ఒకవేళ తిన్నా అరుగుదల సరిగా ఉండక కడుపునొప్పి రావటం ఖాయం. అలాంటిది 40ఏళ్లుగా ఓ వ్యక్తి ఇసుకనే ఆహారంగా మార్చేసుకున్నాడు. వినడానికి కొంచెం విచిత్రగా ఉన్నప్పటికీ..
ప్రపంచంలోని ప్రతి మనిషికి ఉచితంగా దొరికే వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. భారత్ లోనూ అధికశాతం మంది ప్రజలు ‘ఉచితం’ అనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఉచితంగా లభించే వాటికోసం పోటీపడతారు. ఇదివరకు బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, సెల్ ఫోన్స్,
పెళ్లి అంటే.. అదో అద్భుత ఘట్టం. బంధుమిత్రులు, తెలిసినవారందరిని పిలుచుకొని వివాహాన్ని ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. పెళ్లికి వచ్చిన అతిథులకు అదిరిపోయే రుచులతో వంటకాలు సిద్ధం చేస్తాం. అచ్చం ఇలానే కుక్కల పెళ్లికూడా జరిగింది.
నాకు భర్త కావాలి అంటూ రోడ్డెక్కిన సంఘటనలు మనం ఎక్కడ చూడలేదు. అలాంటి ఘటనే సుడాన్లో జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.
ఎంతో ఆతృతగా పరోటా తిందామని హోటల్కు వచ్చిన కస్టమర్..తాను తీసుకున్న పార్సెల్లో చచ్చిన పాము చర్మం కనిపించడంపై దెబ్బకు కంగుతినింది.