Home » Wicket-Keeping
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేన్నైనా మర్చిపోతారేమో కానీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం ఎవరూ మర్చిపోరు. కానీ 5G యుగంలోనూ భారత క్రికెట్ దిగ్గజం MS ధోనీ ఫోన్కి దూరంగా ఉండటం గొప్ప విషయం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కొద్ది సమయంలో మాత్రం తనపై ఎవరైనా �
ఐపీఎల్ సంరంభం ముగిసిందో లేదో.. టీమిండియా యాక్షన్ తో రెడీ అయ్యాడు రిషబ్ పంత్. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20సిరీస్ కు రెడీ అవుతున్నాడు. టీంలో వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఉన్నప్పటికీ పంత్ చోటు మాత్రం పక్కాగా ఉంది.