Home » with lorry
మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా దౌర్జన్యానికి ఓ రైతు ప్రాణాం బలైపోయింది. తన పొలం నుంచి ఇసుక రవాణా చేయవద్దంటూ అడ్డుకోబోయిన నరసింహులు అనే రైతును లారీతో తొక్కించి చంపేశారు. ఆ తర్వాత ఏమి తెలియనట్టు ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. రాజాపూర్ మండల�