Woman died

    వారసుడి కోసం 10 కాన్పులు.. చివరికి ప్రాణాలు వదిలి

    December 31, 2018 / 12:08 PM IST

    చివరికి అత్తంటివారి కలను నెరవేర్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

10TV Telugu News