Home » Woman died
చివరికి అత్తంటివారి కలను నెరవేర్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది.