Home » Y.S.JAGAN
నేడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. 9 వేల కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అందిస్తున్నా. మూడేళ్లు ఎక్కడా తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదరికాన్ని పారద్రోలేందుకే ఈ పథకం. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థీ
శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.